బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయులు
09 Apr 2018 5:05 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఉపాధ్యాయులు వైయస్ జగన్ను కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై వారు జననేతకు వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్..వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.