మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది డిఎస్సీ..
15 Nov 2018 11:31 AM
విద్యార్థునులకు వైయస్ జగన్ హామీ..
విజయనగరంః సూరమ్మ పేట వద్ద వైయస్ జగన్ను డైట్ విద్యార్థినులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల భర్తీ చేయడం లేదన్నారు.పోస్టుల్లో విపరీతంగా కోత విధించడం వల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డిఎస్సీ నిర్వహిస్తామన్న వైయస్ జగన్ హామీతో విద్యార్థునులు హర్షం వ్యక్తం చేశారు.