మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
చంద్రబాబు విద్యా వ్యవస్థను నాశనం చేశాడు
03 Sep 2018 12:52 PM
విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నాశనం చేశాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో విద్యార్థులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఫీజురీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అదే విధంగా ఫీజు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలు చెబుతున్నాయని వైయస్ జగన్ను కలిసి ఓ యువతి మొరపెట్టుకుంది. సర్టిఫికెట్లు లేక ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నానని కన్నీరుపెట్టుకుంది.