రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పూలబాట..సమస్యల మూట
19 Nov 2017 10:17 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో ఘన స్వాగతం లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా పూలపై నడిపిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని సమస్యలు ఏకరువు పెడుతున్నారు. జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు సౌదరదిన్నె నుంచి ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్ రోడ్డు చేరుకున్న ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 9.30 గంటలకు బనగాలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్ రోడ్కు చేరుకున్నారు.