<p class="rtejustify" style="" margin-top:0cm="">ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు<strong> </strong>వైయస్ జగన్ మోహన్ రెడ్డి<strong> </strong><strong> </strong>చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 287వ రోజు బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్ నుంచి ప్రారంభమై , ముగద, చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.</p>