కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రారంభమైన 107వ రోజు ప్రజా సంకల్పయాత్ర
08 Mar 2018 10:17 AM
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా నిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు వైయస్ జగన్ తన 107వ రోజు పాదయాత్రను సంతరావురు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ కాలనీ మీదుగా వేటపాలెం వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననేతకు తోడుగా ఆయన అడుగులో అడుగులేస్తున్నారు.