మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ను కలిసిన మున్సిపల్ కార్మికులు
23 Oct 2018 3:06 PM
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వైయస్ జగన్ను కలిశారు. ఏళ్ల తరబడి తమతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కరువైందని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.