చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చాంద్బాషా చేసిన ఘనకార్యం ఏంటో?
23 Dec 2017 5:18 PM
అనంతపురం: ఎమ్మెల్యే చాంద్బాషా అభివృద్ధి కోసం పార్టీ మారినా అని చెప్పారని, ఇంతవరకు ఆయన చేసిన ఘన కార్యమేమైనా ఉందా అని మాజీ మంత్రి మహమ్మద్ షాకీ ప్రశ్నించారు. టీడీపీ నేతలు పర్సెంటేజ్ల కోసం పోట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలిపారు. మనమంతా వైయస్జగన్ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్ జగన్ కదిరిలో ఎవరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా అందరం కలిసి పనిచేద్దామన్నారు.