చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
కళాకారులను ప్రభుత్వం గుర్తించడం లేదు
27 Aug 2018 12:40 PM
విశాఖ: టీడీపీ ప్రభుత్వం కళాకారులకు గుర్తించడం లేదని నాటకరంగ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో సోమవారం వైయస్ జగన్ను నాటకరంగ కళాకారులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కళాకారులు నాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని నాటక రంగ కళాకారుడు శ్రీనివాసరాజు అన్నారు. ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టకున్న పట్టించుకోవడంలేదన్నారు.కనీసం పింఛను కూడా రావడం లేదన్నారు. జగన్ సిఎం అయితే మా కళాకారులకు మంచిరోజులొస్తాయన్నారు.