మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇల్లు తాకట్టుపెట్టి వైద్యం చేయించుకున్నా..
18 May 2018 1:10 PM
పశ్చిమగోదావరి: ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవడంతో ఇల్లు తాకట్టుపెట్టి ఆపరేషన్ చేయించుకున్నానని సత్యనారాయణరాజు అనే వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మారంపల్లి వద్ద సత్యనారాయణరాజు వైయస్ జగన్ను కలిశారు. కేన్సర్తో బాధపడుతూ ఆస్పత్రులకు వెళితే.. ఆరోగ్యశ్రీ వర్తించదని వెనక్కు పంపారని, చేసేది లేక ఇల్లు తాకట్టుపెట్టి ఆపరేషన్ చేయించుకున్నానని వాపోయాడు. చంద్రబాబు ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదని, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను నీరుగారుస్తుందని సత్యనారాయణరాజు మండిపడ్డారు.