మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన శ్రీయువ చైతన్య గార్మెంట్ ఉద్యోగులు
29 Dec 2018 1:18 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీ యువ చైతన్య గార్మెంట్ ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్ లేక ఉపాధి కోల్పోయామని ఉద్యోగులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. 1999లో గార్మెంట్ గిరిజనులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారని చెప్పారు. తమను ఆదుకోవాలని వారు వైయస్ జగన్ను కోరారు.