వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి
10 Dec 2018 12:21 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా రైతులు వైయస్ జగన్ను కలిశారు. ఆమదాలవలస కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు వినతిపత్రం అందజేశారు. నారాయణపురం కాల్వను ఆధునీకరించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని కోరారు.