వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు..
25 Nov 2018 12:32 PM
విజయనగరంః కేటివాడ గ్రామస్తులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.చంద్రబాబు రైతు రుణామాఫీ అని మోసం చేశారని, ఒక రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు.తాగునీరు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకోవలసి దుస్థితి ఏర్పడిందని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు.తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా టీడీపీ ప్రభుత్వం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రబాబు పేదలను పట్టించుకోవడంలేదన్నారు.టీడీపీకి చెందినవారికే లబ్ధి చేకూరుస్తురన్నారు.తోటపల్లి ప్రాజెక్టు కిందనే ఉన్నా సాగునీరు కూడా మా గ్రామానికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తాగునీటికి కుళాయిలు,సాగునీటికి బోర్లు సౌకర్యాలు కూడా లేవన్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేక ప్రజలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతన్నామన్నామన్నారు.