బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
ఉప్పలగుప్తంలో గడప గడపకూ వైయస్ఆర్
23 Feb 2017 6:01 PM
తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లిలో గురువారం గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పీఏసీ సభ్యులు, అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా 200 గడపలకు పైగా వెళ్లి ప్రజాబ్యాలెట్ను అందజేశారు. గ్రామంలో దళితప్రాంతాలు అభివృద్దికి దూరంగా ఉన్నాయని, స్ధానిక సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పార్టీ వివక్ష ఎక్కవగా ఉందని పేర్కోన్నారు. నిరుపేదలకు పక్కా గృహలు లేవని ,ఇంటి స్ధలాలు, రుణాలు మంజూరు లేదని, అర్హత ఉన్నా పింఛనులు మంజూరు చెయ్యడం లేదని మొరపెట్టుకున్నారు.