మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
02 Sep 2012 1:52 AM
ఇడుపులపాయ, 2 సెప్టెంబర్ 2012 : మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మనకు దూరమై నేటికి సరిగ్గా మూడేళ్లు... మది నిండా ఆ జన నేత జ్ఞాపకాలే... గుండెలో చెరగని గురుతులు. వైయస్ఆర్ మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, షర్మిల, వైయస్ వివేకానందరెడ్డి, బ్రదర్ అనిల్కుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్లో అంజలి ఘటించారు. గుండె లోతుల్లోంచి తన్నుకు వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ వారంతా మౌనంగా ఉండిపోయారు. మహానేతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.