రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైఎస్సార్ కు ఘన నివాళులు
08 Jul 2015 3:54 PM
దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కుటుంబ సభ్యులు, అబిమానులు,
పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతిపక్ష నేత,
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి
భారతి, జగన్ సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, విజయమ్మ,
అవినాష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇడుపుల పాయలోని వైఎస్
సమాధి దగ్గర ప్రార్థనలు చేశారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు,
మిత్రులు, అభిమానులు ఉదయం నుంచే అక్కడకు చేరుకొన్నారు. ముందుగా వైఎస్
విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సమాధి దగ్గర చాలా సేపు మౌనంగా
ఉండి వైఎస్ కు నివాళులు అర్పించారు.