చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
నాలుగవ రోజు వైఎస్ జగన్ పర్యటన
25 Nov 2015 10:46 AM
వాకాడు : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూనే ఉన్నారు. కుండపోత వర్షాలతో తీవ్ర అవస్థలు పడుతున్న రైతులు, బాధితులను పరామర్శిస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ఇళ్లను పరిశీలించారు. నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వారిలో వైఎస్ జగన్ ధైర్యం నింపుతున్నారు.
నెల్లూరు జిల్లాలో నేడు నాలుగవ రోజు వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది.వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు అధైర్య పడొద్దని అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.