మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ధర్మాన్ని ఎప్పుడైనా రక్షించారా బాబూ?
19 Apr 2018 12:23 PM
విజయవాడ: ప్రత్యేక హోదా తెస్తామని ఓట్లు చేయించుకున్న చంద్రబాబు ఎప్పుడైనా ధర్మాన్ని రక్షించారా అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. బాబు దీక్షకు డ్వాక్రా మహిళలను తరలించాని ఆదేశించడం సిగ్గు చేటు అన్నారు. ఈ నెల చంద్రబాబు దీక్ష ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు నిరాహార దీక్ష చేయరని నిలదీశారు. ఢిల్లీలో ఉద్యమించే వారికి మద్దతిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.