మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైఎస్సార్సీపీ సింగపూర్ కమిటీ
18 Nov 2015 11:08 AM
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఎన్ ఆర్ ఐ కమిటీలు నియమించింది. సింగపూర్ కమిటీకి కన్వీనర్ లుగా కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, డి. జయప్రకాశ్, పృథ్వీరాజ్ లు... సెక్రటరీలుగా రుద్ర భూమ్ రాజ్, పి.మురళి, ఎమ్. సుధాకర్, వి. వీరారెడ్డి, బి. మోహన్ లు నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా డి. ప్రకాశ్, పి. వేణుగోపాల్, గుంటి రాము, ఎ. సురేష్, ప్రదీప్ కుమార్, ఎమ్. శ్రీనివాస్, శివరామిరెడ్డి, సీహెచ్. వెంకటేశ్, ఎస్. నీలాద్రి, సి. శ్రీకాంత్ రెడ్డి, కె. లక్ష్మణ్ లు అదేవిధంగా ట్రెజరర్ గా చింతలపూడి గంగాధర్ లను పార్టీ నియమించింది.