కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రభుత్వ పనితీరుపై కరపత్రం విడుదల..!
12 Sep 2015 1:12 PM
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనీతురుపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కరపత్రం విడుదల చేసింది. టీడీపీ మేనిఫెస్టో లో ఇచ్చిన 20 హామీలపై కరపత్రం ముద్రించింది. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిందేమిటీ, చేసేదేమిటీ..ప్రశ్నిద్దాం..?నిలదీద్దాం..అని కరపత్రంలో పేర్కొంది. విజయయాత్రకు వస్తున్న సీఎం, మంత్రులను ప్రజలు నిలదీయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
....................................