కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సరస్వతీ విద్యామందిరం ఆవరణలో వైయస్సార్సీపీ ప్లీనరీ
26 May 2017 5:46 PM
మడకశిర: మడకశిరలోని హిందూపురం రోడ్డులో గల శ్రీ సరస్వతీ విద్యామందిరం ఆవరణంలో జూన్8న వైయస్సార్సీపీ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. సాయంత్రం వరకు ఈ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించి వివిధ సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.