మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైయస్ఆర్సీపీ ఎంపీల ధర్నా
04 Apr 2018 11:27 AM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ సీపీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఇవాళ ఉదయం ఎంపీలు ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదని ఎంపీలు హెచ్చరించారు.