కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కేంద్రం దిగిరాక తప్పదు
10 Apr 2018 3:24 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకతప్పదని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా చర్చకు రాకుండా పారిపోయారని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఈ రోజైనా, రేపైనా దిగిరాక తప్పదన్నారు. మా శక్తిమేర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.