మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రాజెక్టులు నిర్మిస్తే..కరువెందుకు వచ్చింది బాబూ?
27 Aug 2018 12:22 PM
వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు చర్యల వల్ల రైతులు ఖరీఫ్ సాగు మర్చిపోయారని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి విమర్శించారు. కడపలో జలశయాలు కట్టానని చంద్రబాబు చెబుతున్నారని, ప్రాజెక్టులు నిర్మిస్తే జిల్లాలో కరువు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైయస్ఆర్ జిల్లాలో కరువు మండలాలను ప్రకటించింది మీరు కాదా అని నిలదీశారు.