కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
డెంగీ జ్వరాలపై ప్రభుత్వం స్పందించాలి..
08 Oct 2018 6:44 PM
వైయస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి
తూర్పుగోదావరిః జిల్లాలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలపై ప్రభుత్వం స్పందించాలని వైయస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పార్టీ సమావేశంలో పాల్గొన ఆయన పార్టీలోకి చేరిన నేతలకుS పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వైయస్ జగన్పై రూపొందించిన జనం గుండెల్లో సీడీని ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదన్నారు. విద్య,వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు.