చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ముమ్మాటికి హత్యాయత్నమే...
29 Oct 2018 11:20 AM
ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు చాలా చిన్న ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. డీజీపీ వ్యాఖ్యలు కూడా బాధ్యతరాహిత్యంగా ఉన్నాయన్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న ఒక ప్రధానమైన అంశాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రిపోర్ట్ ప్రకారం వైయస్ జగన్ను అంతమొందించడానికే హత్యాయత్నం జరిగిందని స్పష్టమవుతుందన్నారు. ఈ అంశంపై రాజ్నాథ్ స్పందించారన్నారు.