చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
11 Oct 2018 5:45 PM
విజయవాడః సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వైయస్ఆర్సీపీ నేత పార్థ«సారధి అన్నారు. ఉద్యోగులు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని సామాన్యులకు మేలు చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. గాల్లో దీపం పెట్టినట్లు గ్యారంటీ లేనివాటిలో ఉద్యోగుల సొమ్మును పెట్టుబడిగా పెట్టడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.