వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పట్టిసీమపై అబద్ధపు ప్రచారాలు ఆపాలి..
21 Nov 2018 5:32 PM
కనీస మద్దతు ధర ఇవ్వకుండా రూ.400 కోట్లతో బోట్ విన్యాసాలా..
వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
తూర్పుగోదావరిః పట్టిసీమపై ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు ఆపాలని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.నాగార్జున,పులిచింతల నుంచి నీరే కృష్ణా డెల్టాను ఆదుకుందన్నారు.నీటమట్టం 14 మీటర్లకు తగ్గినా పట్టిసీమలో ఇంకా 18 పంపులు రన్ చేస్తున్నారన్నారు.గోదావరి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి వస్తుంటే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. పంటకు కనీస మద్దతు« ధర ఇవ్వకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద రూ.400 కోట్లతో బోట్ విన్యాసాలు నిర్వహించడం దారుణమన్నారు.