సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్ను ప్రజలే కాపాడుకుంటారు..
12 Nov 2018 10:57 AM
విజయనగరంః రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమని వైయస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ను ప్రజలే కాపాడుకుంటారన్నారు. ప్రజా సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చూస్తామన్నారు. దైవానుగ్రహంతో జగన్కు ప్రమాదం తప్పిందన్నారు. గిరిజనుల అభివృద్ధి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.భద్రత మరింత పెంచినట్లు తెలిపారు.మహిళలు, రైతులు, యువతతో పాటు అన్నివర్గాల ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం పెట్టుకున్నారన్నారు.