వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ రావాలి..రాజన్న రాజ్యం చూడాలి...
23 Oct 2018 11:55 AM
విజయనగరంః జిల్లా ప్రజలు వైయస్ జగన్పై పూర్తి నమ్మకంతో ఉన్నారని వైయస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరుకూ 7 బహిరంగ సభలు జరిగాయని, కనీవిని ఎరుగని రీతిగా ప్రజలు జననేతకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సాలూరు బహిరంగసభకు కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారన్నారు.టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్ జగన్ను సీఎం చేసుకుని మళ్లీ రాజన్న రాజ్యం చూడాలనే ఆశతో ఉన్నారన్నారు.