వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
`కేశవరెడ్డి` బాధితులను కలిసిన బొత్స
01 Aug 2017 3:40 PM
నంద్యాల: కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డిలు నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి నివాసంలో బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులకు న్యాయం జరిగే విధంగా పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు సర్కార్ బాధితుల పక్షాన నిలవకుండా యాజమాన్యంతో కుమ్మకైందన్నారు.