వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైల్వేజోన్ కోసం ఆత్మగౌరవయాత్ర
13 Mar 2017 5:57 PM
వైజాగ్ః విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఈనెల 22న అనకాపల్లి నుంచి భీమిలి వరకు ఆత్మగౌరవ యాత చేపట్టనున్నట్టు వైయస్సార్సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవ యాత్రలో టీడీపీ అరాచకాలను ఎండగడుతామన్నారు.