బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
గుండెపోటుతో వైయస్సార్సీపీ కౌన్సిలర్ మృతి
23 Feb 2017 11:53 AM
ఆముదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ గురుగుబెల్లి వెంకట అప్పలనాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఛాతీనొప్పి రావడంతో శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కు వెళ్లే లోపల ఆయన మృతి చెందారు. వైయస్సార్సీపీలో ఆయన చాలా చురుకు నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆయన అకాలమరణంతో పార్టీ నేతలు కార్యకర్తలు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని బుధవారం జిల్లాలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించారు.