మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బీసీల కమిటీ సమావేశం ప్రారంభం
12 Dec 2017 12:24 PM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యయన కమిటీ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో బీసీ అధ్యాయన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కాగా, నిన్న బీసీ అధ్యయన కమిటీలో మరో ముగ్గురు సభ్యులను నియమించారు. కళ్యాణదుర్గంకు చెందిన బోయ తిప్పేస్వామి (వాల్మీకి), గుంటూరు జిల్లాకు చెందిన లలిత్కుమార్ (కుమ్మరి), పులివెందులకు చెందిన ప్రసాద్ (వడ్డెర)ను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.