మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైెఎస్సార్సీపీ శాసనసభ పక్షం సమావేశం
21 Mar 2016 9:23 AM
హైదరాబాద్) వైెఎస్సార్సీపీ శాసనసభ పక్షం సమావేశం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగింది. పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి...పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజాను అక్రమంగా సస్పెండ్ చేయటం, ఆమె హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొన్నప్పటికీ సభలోకి రానీయక పోవటం వంటి పరిణామాల మీద చర్పించారు. ముఖ్యంగా చట్ట సభను గుప్పిట్లో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నఅరాచకాల్ని ప్రజాస్వామ్య యుతంగా ఎలా ఎదుర్కోవాలని అనే వంటి విషయాలపై దృష్టి పెట్టనున్నారు.