19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
జగన్ కిది పునర్జన్మ- వైయస్ విజయమ్మ
11 Nov 2018 10:45 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఇది పునర్జన్మ
అని తాను భావిస్తున్నాననీ, ఆయనపై దాడికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా ఇకపై ఇలాంటి
చర్యలకు పూనుకోవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ
ఉద్విగ్నంగా అన్నారు. ఆదివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ హత్యా యత్నం బారి నుండి
తృటిలో తప్పించుకున్న జగన్ ప్రజల కోసం మళ్లీ జనం మధ్య కోసం వెళుతున్నారని , అతడిని
కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏదైనా పనిని చేపడితే దానిని పూర్తి
చేసేంత వరకు కట్టుబడి ఉండాలని రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ చెపుతుండే వారని, అదే
కోవలో జగన్ తాను చేపట్టిన పాదయాత్రను పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారని ఆమె
స్పష్టం చేశారు. ఈ హత్యా యత్నం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు.