పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మా పోరాటాలకు మేల్కొన్నారు
16 Mar 2018 11:47 AM
హైదరాబాద్: ఎట్టకేలకు మా పోరాటాన్ని చూసి దేశంతో పాటు టీడీపీ మేల్కొందని వైయస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటంపై వైయస్ జగన్ మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. నాలుగేళ్ల నుంచి ప్రజల మద్దతుతో హోదా కోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. వైయస్ఆర్సీపీని టీడీపీ మరోసారి అనుసరిస్తోందని తెలిపారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్య విజయమన్నారు. ప్రత్యేక హోదా, ఏపీ ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు.