కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పెనుగంచిప్రోలుకు వైయస్ జగన్..బస్సు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి
28 Feb 2017 11:07 AM
హైదరాబాద్ః కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్ర్భాంతి చెందారు. హుటాహుటిన పెనుగంచిప్రోలుకు బయలుదేరారు. బస్సు ప్రమాద ఘటన స్థలిని పరిశీలించి క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.