బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
కుమ్మరులకు అండగా ఉంటా
12 Nov 2018 10:25 AM
విజయనగరం: కుమ్మరులకు అన్ని విధాల అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర 295వ రోజు విజయనగరం జిల్లా పాయకపాడు నుంచి ప్రారంభం కాగా, మేలపువలసలో జననేత వైయస్ జగన్ను కుమ్మరులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ కుమ్మరి చక్రాన్ని తిప్పి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. సంకల్పమే ఊపిరిగా ప్రజా సంకల్ప యాత్ర ముందుకు సాగుతోంది. జననేత రాకతో పాదయాత్ర దారుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాజన్న బిడ్డను చూడాలని, కరచాలనం చేయాలని ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు.