కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అమరజీవికి జననేత ఘన నివాళి
15 Dec 2018 9:32 AM
శ్రీకాకుళం: అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులుర్పించారు. నేడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన రోజు కావడంతో ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అమరజీవి సేవలను ఈ సందర్భంగా జననేత గుర్తు చేసుకున్నారు. అనంతరం 321వ రోజు ప్రజా సంకల్ప యాత్రను శ్రీకాకుళం జిల్లా అలికం క్రాస్ నుంచి వైయస్ జగన్ ప్రారంభించారు.
శ్రీకాకుళం: అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులుర్పించారు. నేడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన రోజు కావడంతో ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అమరజీవి సేవలను ఈ సందర్భంగా జననేత గుర్తు చేసుకున్నారు. అనంతరం 321వ రోజు ప్రజా సంకల్ప యాత్రను శ్రీకాకుళం జిల్లా అలికం క్రాస్ నుంచి వైయస్ జగన్ ప్రారంభించారు.