అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ప్రత్యేక హోదా పై చైతన్య పరిచే దిశగా వైఎస్ జగన్
14 Sep 2015 6:46 PM
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ప్రజల్ని చైతన్య పరచాలని ప్రతిపక్ష నేత, వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం నేరుగా ఆయన రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. నగర, పట్టణ, జిల్లా శాఖల అధ్యక్షుల్నిసమావేశ పరిచారు. ప్రత్యేక హోదా తో యువతకు ఒనగూరే ప్రయోజనాల్ని చర్చించారు.
రద్దు చేయించారు..
అనంతరం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో జరగాల్సిన వైఎస్ జగన్ సమావేశాన్ని కుట్రతోనే రద్దు చేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారనే భయంతోనే ఈ చర్యకు దిగారని ఆయన అన్నారు.