మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
17 Oct 2018 11:55 AM
విజయనగరంః కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హుతూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబసభ్యులకు సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.