వైయస్ జగన్ సంతాపం

కర్నూలుః వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి బాలనాగమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. అధ్యక్షులు వైయస్ జగన్ చరితారెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. బాలనాగమ్మ మృతికి సంతాపం తెలిపారు.

Back to Top