చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎన్డీ తివారీ మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
20 Oct 2018 12:37 PM
విజయనగరం: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్దత్ తివారీ మృతి పట్ల వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్డీ తివారీ ఒక్కరేనని వైయస్ జగన్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ కూడా అయిన తివారీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్డీ తివారీ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.