రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ జగన్ గెలుపే ధ్యేయంగా శ్రమిస్తాం..
09 Oct 2018 11:46 AM
చంద్రబాబు హామీలతో మోసపోయాం..
టీడీపీ పాలనపై మండిపడ్డ మహిళలు
విజయనగరంః చంద్రబాబు హామీలతో మోసపోయామని కెంగువ మహిళలు మండిపడ్డారు. మహిళలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడారు. వైయస్ జగన్ మాటపై నిలబడే నేత అని, జగన్ అడుగుజాడల్లో నడిచి ఆయనకు తోడుగా ఉంటామన్నారు. రాజన్న బిడ్డ వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైయస్ జగన్ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తమ గ్రామంలో రోడ్లు, బస్సు సౌకర్యం లేదన్నారు. ఆసుపత్రి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పాఠశాల కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.