మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పునరావాసం కల్పించాలి
01 Dec 2017 11:43 AM
వైయస్ఆర్ జిల్లా : వైయస్ఆర్ జిల్లా చిన్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ ముంపు బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించలని ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి డిమాండు చేశారు. శనివారం అర్ధరాత్రి రిజర్వాయర్కు గండిపడి పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ స్థంభాలు నేల వాలాయి. ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. ఈ క్రమంలో ముందు బాధితులను వైయస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. బాధితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు పడినా ఎప్పుడు గండి పడలేదని, ప్రాజెక్టుకు వర్షాలు లేని సమయంలో గండి పడటం ఏంటని ప్రశ్నించారు. పునరావాసం చూపకుండా నీటిని విడుదల చేయడం ఏంటని మండిపడ్డారు.