పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
హంద్రీనీవాను నిర్లక్ష్యం చేయడం తగదు
30 Jul 2015 9:44 PM
అనంతపురం) రాయలసీమ కు నీటిని అందించే హంద్రీనీవా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయటం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా లో ఆయన మీడియాతో మాట్లాడారు. హంద్రీ నీవా పూర్తయితే కొంత మేరకు అయినా అనంతపురం జిల్లా లోని కరవు తీరుతుందని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. అయినప్పటకీ, ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవటం లేదన్నారు. హంద్రీనీవా సాధన కోసం రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.