సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
పలువురిని పరామర్శించిన వాసుబాబు
06 Feb 2017 6:24 PM
రావులప్రరు:ఉంగుటూరు మండలంలో సోమవారం పలువురు కుటుంబ సభ్యులను నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు పరామర్శించారు. రావులప్రరులో తాడిశెట్టి పెద్దింట్లు మృతి చెందగా ఆకుటుంబాన్ని, అదేవిధంగా నారాయణపురంలో పుట్టా వీరాస్వామి మృతి చెందగా ఆకుటుంబాన్ని వాసుబాబు పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఉంగుటూరు, నిడమ్రరు మండలాల కన్వీనర్లు మరడ వెంకట మంగారావు, సంకు సత్య కుమార్, సువ్వారి శ్రీను, బండారు నాగరాజు,పైడి అరుణ్కుమార్,నెక్కల పెంటయ్య, గురువెల్లి ప్రసాద్, చోడవరపు నారాయణ, ద్రోణాద్రి తాతారావు,అడగర్ల మురళీ, బి శివ, మూల సురేష్,తదితరులు ఉన్నారు.