మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
29 Oct 2012 11:55 AM
హైదరాబాద్
: ఇతర పార్టీలకు చెందిన నాయకులు సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు. పాయకరావుపేట ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ చేరిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన , టీడీపీ నేత కుమార్, ప్రముఖ వైద్యురాలు పోలిశెట్టి సునీత, భీమిలికి చెందిన ప్రముఖ విద్యావేత్త భూపతిరాజు అచ్చుతరామరాజు కూడా పార్టీలో చేరారు. విజయమ్మ సమక్షంలో వారు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు భువనగిరిలో నిర్వహించనున్న సభలో విజయమ్మ సమక్షంలో తెలంగాణ యువ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి చేరనున్నారు. తెలుగు రైతు ఉపాధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి అనంతపురంలో షర్మిల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.