నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ఆయన సేవలు స్మరణీయం
16 Mar 2016 1:29 PM
హైదరాబాద్) అమర జీవి పొట్టి శ్రీరాములు సేవల్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షులు వైఎస్ జగన్ స్మరించుకొన్నారు. అమరజీవి జయంతి సందర్భంగా పార్టీ తరపున
అంజలి అర్పించే కార్యక్రమం ఏర్పాటు అయింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైఎస్
జగన్ పుష్ప మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన తో పాటు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సుజయ్ క్రిష్ణ
రంగారావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.